ఇండియన్ బ్యాంక్కు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఇండియన్ బ్యాంక్కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఏప్రిల్ 25న బిజినెస్ ఎక్స్లెన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్షిప్పై దుబాయ్లో జరిగిన 28వ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు 2017 లభించింది. ‘వాఖర్’ అనే కవితా సంకలనాన్ని రచించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన యశశ్చంద్ర 1941లో భుజ్లో జన్మించాడు. 2009 లో ప్రచురితమైన వాఖర్తో పాటు మరో రెండు కవితా సంకలనాలు, నాటకాలపై 10, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలను వెలువరించారు. సరస్వతీ సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది.
సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అవార్డ్స్ కమిటీ ఏప్రిల్ 28న సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో 2016-17 సంవత్సారానికి పంకజ్ రాయ్(మరణానంతరం), 2017-18 సంవత్సరానికి అన్షుమన్ గైక్వాడ్; మహిళల విభాగంలో 2016-17 సంవత్సరానికి డయానా ఎడుల్జీ, 2017-18 సంవత్సరానికి సుధా షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు.
ఇండియన్ బ్యాంక్కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఏప్రిల్ 25న బిజినెస్ ఎక్స్లెన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్షిప్పై దుబాయ్లో జరిగిన 28వ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు 2017 లభించింది. ‘వాఖర్’ అనే కవితా సంకలనాన్ని రచించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన యశశ్చంద్ర 1941లో భుజ్లో జన్మించాడు. 2009 లో ప్రచురితమైన వాఖర్తో పాటు మరో రెండు కవితా సంకలనాలు, నాటకాలపై 10, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలను వెలువరించారు. సరస్వతీ సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది.
సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అవార్డ్స్ కమిటీ ఏప్రిల్ 28న సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో 2016-17 సంవత్సారానికి పంకజ్ రాయ్(మరణానంతరం), 2017-18 సంవత్సరానికి అన్షుమన్ గైక్వాడ్; మహిళల విభాగంలో 2016-17 సంవత్సరానికి డయానా ఎడుల్జీ, 2017-18 సంవత్సరానికి సుధా షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు.
No comments:
Post a Comment